'వ్యవసాయ చట్టాలు ధనిక మరియు పేద రైతులను ప్రభావితం చేస్తాయి'
షాజహాన్పూర్ వద్ద, వ్యవసాయ తరగతి శ్రేణుల మధ్య సంఘీభావం బలపడింది. చాలా చిన్న భూములు ఉన్న మహారాష్ట్రకు చెందిన ఆదివాసీ రైతులు - వారి ఉత్తర భారత దేశపు సహనిరసనకారుల యొక్క సమృద్ధి, ఔదార్యంతో కదిలిపోయారు.
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.