రెండు సంవత్సరాల క్రితం, ఏప్రిల్ 19, 2021న, బట్టమేక పక్షి(బస్టర్డ్) నివాస స్థలంలో ఉన్న హై టెన్షన్ వైర్లను భూగర్భంలో వెయ్యాలని, భూమిపై ఉన్న వాటి ఏకైక నివాసాన్ని రక్షించాలని సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కానీ ఇప్పటికీ దీని గురించి జరిగిందేమీ లేదు. ఈ మధ్యనే మార్చి 2023లో జరిగిన ఘటన అంతరించి పోతున్న బట్టమేక పక్షుల మరణాల వరుసలో తాజాది
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Photographs
Urja
ఊర్జా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా, వీడియో విభాగంలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. డాక్యుమెంటరీ చిత్ర నిర్మాతగా ఆమె వృత్తి నైపుణ్యాలు, జీవనోపాధి, పర్యావరణాల గురించి పనిచేయడంలో ఆసక్తిని కలిగివున్నారు. ఊర్జా PARI సోషల్ మీడియా బృందంతో కూడా కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Photographs
Radheshyam Bishnoi
రాధేశ్యామ్ బిష్ణోయ్ రాజస్థాన్లోని పోఖ్రణ్ తహసీల్లోని ఢోలియాకు చెందిన వన్యప్రాణి ఫోటోగ్రాఫర్, ప్రకృతిధర్మవాది. అతను బట్టమేక పక్షితో సహా ఈ ప్రాంతంలో కనిపించే ఇతర పక్షులను, జంతువులను గమనిస్తూ, వాటిని చంపకుండా పరిరక్షించే ప్రయత్నాలలో పాల్గొంటూ ఉంటారు.
See more stories
Editor
P. Sainath
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
P. Pavani
పి. పావని స్వతంత్ర పాత్రికేయురాలు, చిన్న కథల రచయిత.