‘ఓ, ఆ ఇల్లా? అది ఇప్పుడు సముద్రంలో ఉంది- అక్కడ!’
ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లాలో, ఉప్పాడ గ్రామ నివాసితులు సముద్రం తదుపరి చర్యలను అర్ధం చేసుకోవడానికి వారి ఆలోచనల పై ఆధారపడతారు. వేగంగా తరిగిపోతున్న తీరప్రాంతం వారి జీవనోపాధిని, సామాజిక సంబంధాలను, సామూహిక జ్ఞాపకశక్తిని మార్చేసింది






















