కనిపించే పని, కనిపించని మనుషులు అనేది పూర్తిగా డిజిటలైజ్ చేయబడిన, క్యూరేటెడ్ ఆన్‌లైన్ ఛాయాచిత్ర ప్రదర్శన. వీడియో రూపంలోని ఈ దృశ్య ప్రయాణంలో, దిగువన ఉన్న అసలైన ఛాయాచిత్రాలను, వాటి గురించి వివరించే వచనంతో సహా పాఠకులు, వీక్షకులు చూడవచ్చు. ఈ చిత్రాలన్నీ 1993 నుండి 2002 వరకు భారతదేశంలోని పది రాష్ట్రాల్లో తిరుగుతూ పి సాయినాథ్ తీసినవి. ఈ ఫోటోలు ఆర్థిక సంస్కరణల మొదటి దశాబ్దం నుండి, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభానికి రెండు సంవత్సరాల ముందు వరకు కాలంలో తీసినవి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Other stories by P. Sainath
Translator : Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.

Other stories by Sudhamayi Sattenapalli