లదాఖ్లో పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల వల్ల జాంస్కర్ లోయలో నివసించే జడలబర్రెల కాపరులు తమ పశువుల మందలను కాపాడుకోవడం కష్టతరంగాను, నష్టదాయకంగాను భావిస్తున్నారు
సన్వితి అయ్యర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ కోఆర్డినేటర్. గ్రామీణ భారతదేశంలోని సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి, నివేదించడానికి విద్యార్థులకు సహాయం చేయడం కోసం ఆమె వారితో కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Translator
Y.D. Imran Khan
డా. వై. డి. ఇమ్రాన్ ఖాన్, బెంగుళూరు విశ్వవిద్యాలయం నుండి జంతుశాస్త్రం (ఆవరణ శాస్త్రం) లో పిహెచ్డి పట్టాను అందుకుని, గత దశాబ్ద కాలం పైగా ఆవరణ శాస్త్రం లో పరిశోధకుడు పలు సంస్థల్లో సేవలందిస్తున్నారు. అతని పరిశోధన జీవ సంరక్షణ శాస్త్రం, జీవ వైవిధ్యం మరియు దాని పరిరక్షణ, శుష్క పర్యావరణ వ్యవస్థ, సామాజిక పర్యావరణం, గ్రామీణాభివృద్ధి మరియు వన్య ఆధారిత జీవనోపాధి వంటి సమకాలీన విషయాలపై దృష్టి పెడుతుంది.
See more stories
Author
Ritayan Mukherjee
రీతాయన్ ముఖర్జీ, కోల్కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.