పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
Translator
Ajay Varma Alluri
అజయ్ వర్మ అల్లూరి ద్విభాషా రచయిత, అనువాదకులు. ఆయన తన రచనలకు అనేక బహుమతులనూ, అవార్డులనూ పొందారు. అజయ్ ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఎమ్.ఎ. (తులనాత్మక సాహిత్యం) చదువుతున్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీ ప్రెస్కు కన్నడ భాషా సంపాదకుడిగా కూడా పనిచేస్తున్నారు.