'ద్రౌపది నా అసలు పేరు కాదు' అని భారతదేశపు మొట్టమొదటి ఆదివాసీ రాష్ట్రపతి చేసిన ప్రకటన, ఈ దేశంలోని అసలైన మూలవాసుల బాధాకరమైన చారిత్రక జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది. ఆమె వ్యక్తం చేసిన వేదన, ఈ కవి వంటి అనేకమంది ఆదివాసుల ఆవేదన కూడా
ఒరాన్ ఆదివాసీ సమాజానికి చెందిన జసింతా కెర్కెట్టా జార్ఖండ్ గ్రామీణ ప్రాంతానికి చెందిన స్వతంత్ర రచయిత, పాత్రికేయురాలు. ఆమె ఆదివాసీ సంఘాల పోరాటాలను వివరిస్తూ, వారు ఎదుర్కొంటున్న అన్యాయాలపై దృష్టిని ఆకర్షించే కవయిత్రి కూడా.
Painting
Labani Jangi
లావణి జంగి 2020 PARI ఫెలో. పశ్చిమ బెంగాల్లోని నాడియా జిల్లాకు చెందిన స్వయం-బోధిత చిత్రకారిణి. ఆమె కొల్కతాలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఇన్ సోషల్ సైన్సెస్లో లేబర్ మైగ్రేషన్పై పిఎచ్డి చేస్తున్నారు.
Editor
Pratishtha Pandya
PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.
Translator
K. Naveen Kumar
కె.నవీన్కుమార్, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.