ఆర్. నల్లకణ్ణు గురించిన కథనం. ఇది పి. సాయినాథ్ రచించిన 'ది లాస్ట్ హీరోస్, ఫుట్సోల్జర్స్ ఆఫ్ ఇండియాస్ ఫ్రీడమ్' అనే పుస్తకంలో భాగం. ఈ పుస్తకాన్ని పెంగ్విన్ ప్రచురించింది. 2024, స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ కథనాన్ని PARIలో తిరిగి ప్రచురిస్తున్నాం
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
S. Vinaya Kumar
ఎస్.వినయ కుమార్ సీనియర్ పాత్రికేయుడు, ప్రజాశక్తి తెలుగు దినపత్రిక మాజీ సంపాదకుడు. ఆయన పి. సాయినాథ్ రచించిన 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' సహా అనేక పుస్తకాలను ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించారు. ఆయనకు ఫీల్డ్ రిపోర్టింగ్ అంటే మక్కువ.