14 భారతీయ భాషలలో – తరచుగా ఏకకాలంలో – PARI కథనాలు ప్రచురించబడటం జర్నలిజానికి బహుభాషా వేదికగా ఈ వెబ్సైట్కి ఉన్న విశిష్ట స్థానానికి నిదర్శనం. కానీ అది మొత్తం కథలో కొద్ది భాగం మాత్రమే... PARIభాష గురించి మరింత తెలుసుకోవడానికి చదవండి
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.
See more stories
Author
PARIBhasha Team
PARIభాష అనేది అనేక భారతీయ భాషలలో PARI కథనాలను నివేదించడానికి, అనువదించడానికి మద్దతునిచ్చే మా విశిష్టమైన భారతీయ భాషల కార్యక్రమం. PARIలోని ప్రతి ఒక్క కథనం ప్రయాణంలోనూ అనువాదం కీలక పాత్ర పోషిస్తుంది. మా సంపాదకుల, అనువాదకుల, వాలంటీర్ల బృందం దేశంలోని విభిన్న భాషా సాంస్కృతిక దృశ్యాలకు ప్రాతినిధ్యం వహిస్తుంది; ఈ కథనాలు అవి ఎవరి నుండి వచ్చాయో వారివద్దకే తిరిగి వెళ్ళేలా, వారికే చెందేలా హామీనిస్తుంది.