2024లో వోటు వేసిన స్వాతంత్ర్య సమరయోధురాలు భవానీ మహాతో
ధీర, నిగర్వీ అయిన భవానీ మహాతో, భారతదేశ స్వాతంత్ర్యం కోసం దశాబ్దాల పాటు సాగిన చారిత్రాత్మక పోరాటంలో తన కుటుంబం కోసం, ఇతర విప్లవకారుల కోసం కూడా వ్యవసాయం చేసి, వంటచేసి, ఆహారాన్ని అందించారు. ప్రస్తుతం సుమారు 106 సంవత్సరాల వయస్సున్న ఆమె తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు... 2024 సార్వత్రిక ఎన్నికలలో ఆమె తన ఓటు వేశారు