this-job-is-our-only-livelihood-te

Chennai, Tamil Nadu

Aug 30, 2025

‘ఈ ఉద్యోగమే మాకున్న ఏకైక జీవనాధారం’

2025, అగస్ట్ 1 నుండి 13 వరకు 2000 మందికి పైగా పారిశుద్ధ్య కార్మికులు తమ ఉద్యోగాలను ప్రైవేటుపరం చేయటాన్ని వ్యతిరేకిస్తూ నిరసనకు కూర్చున్నారు. దీని ఫలితంగా వారి వేతనాలు సుమారు 50 శాతం వరకూ పడిపోతాయి. నిరసనకారులలో ఎక్కువమంది మహిళలు కాగా, వారిలో అనేకమంది భర్తలను కోల్పోయినవారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

M. Palani Kumar

ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది. యాంప్లిఫై గ్రాంట్‌ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్‌ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్‌గా కూడా పనిచేశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.