the-travelling-teacher-of-lidder-valley-te

Anantnag, Jammu and Kashmir

Sep 04, 2023

లిద్దర్ లోయ సంచార ఉపాధ్యాయుడు

పశుపోషకుల కుటుంబాలు హిమాలయాల పైపైకి వెళ్ళేటప్పుడు తమతో పాటు తమ చిన్నారి పిల్లలను కూడా తీసుకెళ్తాయి. అలీ మొహమ్మద్ వంటి సంచార ఉపాధ్యాయులు ప్రాథమిక పాఠశాలలకు వెళ్ళే అటువంటి చిన్నారులను చదువులోనూ తరగతిలోనూ వెనకపడకుండా ఉండేలా శ్రద్ధపెడతారు. రానున్న ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఒక కథనం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

Vishaka George

విశాఖ జార్జ్ PARIలో సీనియర్ సంపాదకురాలు.ఆమె జీవనోపాధుల, పర్యావరణ సమస్యలపై నివేదిస్తారు. PARI సోషల్ మీడియా కార్యకలాపాలకు నాయకత్వం వహిస్తారు. PARI కథనాలను తరగతి గదుల్లోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి, విద్యార్థులు తమ చుట్టూ ఉన్న సమస్యలను డాక్యుమెంట్ చేసేలా చూసేందుకు ఎడ్యుకేషన్ టీమ్‌లో పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.