the-runj-river-and-ajaigarh-s-dal-farmers-te

Panna District, Madhya Pradesh

Jan 31, 2025

రూంజ్ నది, అజయ్‌గఢ్‌లో అపరాలు పండించే రైతులు

మధ్యప్రదేశ్‌లోని పన్నా జిల్లాలో దళిత, ఆదివాసీ, ఒబిసి మహిళలు ఏర్పాటు చేసుకున్న ఒక మహిళా రైతుల సహకార సంఘం, భూమి నుండి వచ్చే వారి ఆదాయాన్ని తానే నియంత్రిస్తోంది. సంఘంలో వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది కూడా

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

Sarbajaya Bhattacharya

సర్వజయ భట్టాచార్య PARIలో సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్. ఆమె బంగ్లా భాషలో మంచి అనుభవమున్న అనువాదకురాలు. కొల్‌కతాకు చెందిన ఈమెకు నగర చరిత్ర పట్ల, యాత్రా సాహిత్యం పట్ల ఆసక్తి ఉంది.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.