మహారాష్ట్ర, అహిల్యానగర్లోని ఒక ప్రసిద్ధ ఆలయ ట్రస్ట్, "భక్తులను ఆశీర్వదించటం కోసం విశ్వం నుండి సూక్ష్మ శక్తి తరంగాలను సంగ్రహించటానికి" బంగారు యంత్రాలను పాతిపెట్టింది. ఇది రాష్ట్రంలో ఒక ప్రసిద్ధ తీర్థయాత్ర స్థలంగా మిగిలిపోయింది
వివిధ వార్తా వెబ్సైట్లకు రిపోర్టర్గా పనిచేసే స్వతంత్ర పార్తికేయులైన పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో. ఆయన క్రికెట్ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
See more stories
Editor
P. Sainath
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Photo Editor
Binaifer Bharucha
బినయ్ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.