PARI వ్యవస్థాపక సంపాదకులు పి. సాయినాథ్ గ్రామీణ భారతదేశంపై నాలుగు దశాబ్దాలకు పైగా విస్తరించి చేసిన వార్తా కథనాలు, రచనలు న్యాయం, సమానత్వ సమస్యలతో పాటు మన ప్రజాస్వామ్యాన్ని కూడా పరిశీలిస్తున్నాయి
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.