in-bihar-dead-adivasis-tell-their-tales-te

Jamui, Bihar

Oct 16, 2025

బిహార్ ఎన్నికలు: 'చనిపోయిన' ఆదివాసులు చెప్పిన కథలు

బిహార్‌లో ఇటీవల జరిగిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) వోటర్ల జాబితాలు చాలామంది ఆదివాసీ వోటర్లను 'చనిపోయినట్లు' గుర్తించి వారి పేర్లను తొలగించాయి. తమ వోటు హక్కును కోల్పోవడం గురించి మాత్రమే కాకుండా, తాము ఆధారపడే రాష్ట్ర ప్రయోజనాలను పొందటాన్ని కూడా కోల్పోతున్నామని వారు ఆందోళన చెందుతున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

స్వతంత్ర పాత్రికేయుడైన ఉమేశ్ కుమార్ రాయ్, తక్షశిల-PARIఈ సీనియర్ ఫెలోషిప్ (2025) పొందిన మొదటి వ్యక్తి. బిహార్‌కు చెందిన ఈయన అట్టడుగు వర్గాలకు చెందిన సముదాయాల గురించి రచనలు చేస్తారు. ఉమేశ్ 2022లో PARI ఫెలో.

Editor

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photo Editor

Binaifer Bharucha

బినయ్‌ఫర్ భరూచా ముంబైకి చెందిన ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో ఫోటో ఎడిటర్.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.