మార్చి 14, 2024న దిల్లీలోని చారిత్రాత్మక రామ్లీలా మైదానంలో నిర్వహించిన కిసాన్ మజ్దూర్ మహాపంచాయత్కు వేలాదిమంది రైతులు, శ్రామికులు తరలివచ్చారు. రైతులందరికీ, మరీ ముఖ్యంగా మహిళలకు, వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాలు స్థిరంగానూ, సమానంగానూ ఉండేలా చేస్తానని కేంద్ర ప్రభుత్వం చేసిన అనేక వాగ్దానాలను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.
See more stories
Author
Namita Waikar
నమితా వైకర్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో రచయిత, అనువాదకురాలు, మేనేజింగ్ ఎడిటర్. ఈమె, 2018లో ప్రచురించబడిన 'ది లాంగ్ మార్చ్' నవల రచయిత.
See more stories
Photographs
Ritayan Mukherjee
రీతాయన్ ముఖర్జీ, కోల్కతాలోనివసించే ఫొటోగ్రాఫర్, 2016 PARI ఫెలో. టిబెట్ పీఠభూమిలో నివసించే సంచార పశుపోషక జాతుల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్టుపై పనిచేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.