ambegaons-farmers-fear-raiding-bisons-te

Pune, Maharashtra

Nov 11, 2024

అడవిదున్నల దాడులకు భయపడుతున్న అంబెగాఁవ్ రైతులు

అటవీ ఆవాసాలు తగ్గిపోతుండడంతో మహారాష్ట్రలోని పొలాలపైకి అడవి దున్నలు, మిగతా వన్యప్రాణులు వచ్చిపడుతున్నాయి. దీని వల్ల పంటలు నాశనం కావడం, రైతులకు ఇచ్చే నష్టపరిహారం తక్కువగా ఉండటం వంటివాటి వలన రైతులు వ్యవసాయాన్ని వదిలేయాల్సివస్తోంది

Student Reporter

Aavishkar Dudhal

Translator

Ravi Krishna

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Student Reporter

Aavishkar Dudhal

ఆవిష్కార్ దుధాళ్ సావిత్రిబాయి ఫూలే పుణే విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీని అభ్యసిస్తున్నారు. వ్యవసాయిక సముదాయాల గతిశీలతను అర్థం చేసుకోవడంలో గాఢమైన ఆసక్తి కలిగిన ఆయన, PARIతో తన ఇంటర్న్‌షిప్‌లో భాగంగా ఈ కథనాన్ని నివేదించారు.

Editor

Siddhita Sonavane

సిద్ధితా సోనావనే పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కంటెంట్ ఎడిటర్. ఆమె 2022లో ముంబైలోని ఎస్ఎన్‌డిటి మహిళా విశ్వవిద్యాలయం నుండి మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేశారు. వారి ఆంగ్ల విభాగంలోనే విజిటింగ్ ఫ్యాకల్టీగా ఉన్నారు.

Translator

Ravi Krishna

రవి కృష్ణ ఫ్రీలాన్స్ అనువాదకులు. జార్జ్ ఆర్వెల్ రాసిన 'యానిమల్ ఫామ్' తెలుగు అనువాదం ‘చతుర’లోనూ; పలు అనువాదాలు, గల్పికలు ‘విపుల’, ‘మాతృక’లలోనూ ప్రచురితమయ్యాయి.