విదర్భ: వర్షాలు లేవు కానీ ‘మంచు’, నీటి పార్కులున్నాయి
2005లో ప్రచురితమైన ఈ కథనం సారాంశం 11వ తరగతి పాఠ్యపుస్తకాలలో సంవత్సరాల తరబడి పాఠ్యాంశంగా ఉంది. వాస్తవికతను రూపుమాపే తాజా ప్రయత్నాల్లో భాగంగా ఎన్సిఇ ఆర్టి (NCERT) 2023-2024 సంవత్సరానికి సంబంధించిన పాఠ్యాంశంలోని 'హేతుబద్ధమైన' భాగాన్ని తొలగించింది. విచిత్రమేమిటంటే, ఫన్ & ఫుడ్ విలేజ్ వాస్తవానికి మనుగడలోనే ఉంది
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.