ఉత్తరాఖండ్లోని ఈ అటవీ స్థావరంలో నమోదు పత్రాల కొరత, కాలానుగుణ వలసలు, చేసేందుకు పనులు లేక - అన్నీ పాఠశాల విద్యకు అడ్డంకులుగా మిగిలిపోయాయి. కానీ స్థానిక ఉపాధ్యాయులు స్ఫూర్తితో , పిల్లలు నెమ్మదిగా తరగతి గదులకు చేరుకుంటున్నారు
వర్షా సింగ్ ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో స్వతంత్ర పాత్రికేయురాలుగా పనిచేస్తున్నారు. ఆమె హిమాలయ ప్రాంత పర్యావరణం, ఆరోగ్యం, లింగం ఇంకా ప్రజల సమస్యలను గురించి రాస్తారు.
See more stories
Translator
Aparna Thota
హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.