రాజ్యంపై-కదం-తొక్కుతోన్న-మహారాష్ట్ర-రైతులు

Ahmednagar, Maharashtra

Apr 27, 2023

రాజ్యంపై కదం తొక్కుతోన్న మహారాష్ట్ర రైతులు

సాగుదారులకు ప్రభుత్వం చేసిన వాగ్దానాలను నెరవేర్చటంలో చేస్తున్న జాప్యాన్ని ఇంకెంత మాత్రం సహించి వేచిచూడటానికి ఇష్టపడని రైతులు, అహ్మద్‌నగర్ జిల్లా అకోల్ నుండి లోణీ వరకు జరిగే మూడు రోజుల నిరసన పాదయాత్రకు వేలాదిగా తరలివచ్చారు

Editor

PARI Team

Photos and Video

P. Sainath

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Photos and Video

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Editor

PARI Team

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.