ఫోర్బ్స్-భారతదేశం-మహమ్మారి-మాయాపేటిక

Mumbai, Maharashtra

Apr 19, 2021

ఫోర్బ్స్, భారతదేశం, మహమ్మారి మాయాపేటిక

ఈ సంవత్సరం మరొకసారి జరగబోయే వలసలకు సిద్ధమవుతుండగా, డిల్లీ సరిహద్దుల వద్ద అలక్ష్యమవుతున్న రైతులు ఎదురుచూస్తుండగా, మన దేశపు జిడిపి 7.7 పర్సెంటు కుదించుకుపోగా, భారతదేశంలోకి బిలియనీర్ల సంపాదన రికార్డుల స్ధాయిలో చేరింది.

Translator

Aparna Thota

Illustrations

Antara Raman

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Illustrations

Antara Raman

అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.