పత్తి-ఇప్పుడు-తలనొప్పిగా-మారింది

Rayagada, Odisha

Jan 06, 2022

‘పత్తి ఇప్పుడు తలనొప్పిగా మారింది’

ఒడిశాలోని రాయగడ జిల్లాలో రసాయనాలతో కూడిన బిటి పత్తి ఏకపంట సాగు వ్యాపిస్తోంది - ఈ ప్రక్రియ ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది, అప్పుల తీవ్రతను పెంచుతుంది, స్థానిక జ్ఞానాన్ని కోలుకోలేనంతగా క్షీణింపజేస్తుంది, వాతావరణ సంక్షోభానికి విత్తనాలు నాటుతోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Reporting

Aniket Aga

ఆంత్రోపాలొజిస్ట్ అయిన అనికేత్ అగా, సోనేపట్‌లోని అశోక విశ్వవిద్యాలయంలో పర్యావరణ అధ్యయనాలను బోధిస్తారు.

Reporting

Chitrangada Choudhury

స్వతంత్ర పాత్రికేయురాలైన చిత్రాంగద చౌదరి, పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా కోర్ గ్రూప్‌లో సభ్యురాలు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editors

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editors

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.