నాకు-తొమ్మిది-మంది-అమ్మాయిలు-పదో-సంతానం---ఒక-అబ్బాయి

Ahmedabad, Gujarat

Aug 31, 2021

'నాకు తొమ్మిది మంది అమ్మాయిలు, పదో సంతానం - ఒక అబ్బాయి'

గుజరాత్ లోని డోల్కా తాలూకా లో ఉన్న భార్వాడ పశుపోషక సమాజం లోని మహిళలకు కొడుకులను కనాలనే ఒత్తిడిలో, కుటుంబ నియంత్రణ, గర్భ నిరోధక హక్కులు, కేవలం మాటలుగానే మిగిలి పోతాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Pratishtha Pandya

PARI సృజనాత్మక రచన విభాగానికి నాయకత్వం వహిస్తోన్న ప్రతిష్ఠా పాండ్య PARIలో సీనియర్ సంపాదకురాలు. ఆమె PARIభాషా బృందంలో కూడా సభ్యురాలు, గుజరాతీ కథనాలను అనువదిస్తారు, సంపాదకత్వం వహిస్తారు. ప్రతిష్ఠ గుజరాతీ, ఆంగ్ల భాషలలో కవిత్వాన్ని ప్రచురించిన కవయిత్రి.

Illustrations

Antara Raman

అంతర రామన్ సామాజిక ప్రక్రియలు, పౌరాణిక చిత్రాలపై ఆసక్తి ఉన్న ఇలస్ట్రేటర్ మరియు వెబ్‌సైట్ డిజైనర్. బెంగళూరులోని శ్రీస్టి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆర్ట్, డిజైన్ అండ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేట్ అయిన ఆమె, కథల్లోని ప్రపంచాన్ని చూపడానికి ఇలస్ట్రేషన్ ఒక బలమైన వాహకం అని నమ్ముతుంది.

Translator

Krishna Priya Choragudi

కృష్ణ ప్రియ చోరగుడి ఐఐటీ ఢిల్లీ లో ఆర్ధిక శాస్త్రం లో పీహెచ్డీ చేస్తున్నారు. ఆమె ఎకనామిక్స్, సోషల్ పాలసీ రంగాలలో కృషి చేస్తున్నారు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Series Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.