ఢిల్లీ-లో-మౌనంగా-దగ్ధమవుతున్న-కడగొట్టు-కార్మికులు

New Delhi, Delhi

Jul 20, 2021

ఢిల్లీ లో: మౌనంగా దగ్ధమవుతున్న కడగొట్టు కార్మికులు

దహన కార్మికులు హరీందర్, పప్పు ఢిల్లీ లో రెండవ కోవిడ్ వేవ్ లో నిగమ్ బోధ్ శ్మశానవాటికలో నిరంతరాయంగా పనిచేశారు - వారి ప్రాణానికి రక్షణ కానీ బీమా కానీ లేకుండా తమ ప్రాణాలను పణంగా పెట్టారు, ప్రస్తుతం జీతాల పెంపు కోసం వేచి ఉన్నారు

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Amir Malik

ఆమిర్ మాలిక్ స్వతంత్ర జర్నలిస్టు. 2022 PARI ఫెలో.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.