డావ్‌లీ-చపోరీ-ప్రధానోపాధ్యాయులు

Majuli, Assam

Sep 07, 2022

డావ్‌లీ చపోరీ ప్రధానోపాధ్యాయులు

బ్రహ్మపుత్ర నదిలోని ఒక ఇసుకతిన్నె ద్వీపంలో గత ముప్పైనాలుగేళ్ళుగా శివ్‌జీ సింగ్ యాదవ్ అక్కడ ఉన్న ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాలను నడుపుతున్నారు. మంచి చదువును గురించి ఆయనకున్న నిబద్ధతకు ఇదో తార్కాణం

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Photographs

Riya Behl

రియా బెహల్ జెండర్, విద్యా సంబంధిత విషయాలపై రచనలు చేసే ఒక మల్టీమీడియా జర్నలిస్ట్. పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా (PARI)లో మాజీ సీనియర్ అసిస్టెంట్ ఎడిటర్ అయిన రియా, PARIని తరగతి గదిలోకి తీసుకువెళ్ళడం కోసం విద్యార్థులతోనూ, అధ్యాపకులతోనూ కలిసి పనిచేశారు.

Editor

Vinutha Mallya

వినుత మాల్యా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్. ఆమె జనవరి నుండి డిసెంబర్ 2022 వరకు ఫాఋఈ ఎడిటోరియల్ చీఫ్‌గా ఉన్నారు.

Translator

Amarendra Dasari

అమరేంద్ర దాసరి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ లో పనిచేశారు. ఆయనకు పుస్తక పఠనం అన్నా ప్రయాణాలన్నా చాలా ఇష్టం. ఆయన కథలు, యాత్రాకథనాలు రాసారు. అనువాదాలు చేశారు.