గుజరాత్‌-అందరూ-తాగుతారు-పేదలు-మాత్రమే-చనిపోతారు

Botad, Gujarat

Jan 29, 2023

గుజరాత్‌: ‘అందరూ తాగుతారు, పేదలు మాత్రమే చనిపోతారు’

రాష్ట్రంలో, ముఖ్యంగా ఇటీవల బోటాద్ జిల్లాలో, నమోదైన కల్తీ సారా మరణాలు అసమర్థ మద్యపాన నిషేధ విధానాన్నీ, అలాగే నకిలీ మద్యం సేవించడం వల్ల ఏర్పడే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనే సంసిద్ధత ప్రభుత్వానికి లేకపోవడాన్నీ ఎత్తి చూపుతున్నాయి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Parth M.N.

పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Editor

Vinutha Mallya

వినుత మాల్యా పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో కన్సల్టింగ్ ఎడిటర్. ఆమె జనవరి నుండి డిసెంబర్ 2022 వరకు ఫాఋఈ ఎడిటోరియల్ చీఫ్‌గా ఉన్నారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.