ఆమె-బాల-కార్మికురాలిగా-వెట్టిచాకిరీ-చేసింది

Nashik, Maharashtra

Dec 27, 2022

‘ఆమె బాల కార్మికురాలిగా వెట్టిచాకిరీ చేసింది’

కుటుంబాన్ని పోషించే స్తోమత తల్లిదండ్రులకు లేకపోవడంతో పారూను పనికి పంపించారు. పారూ మరణం వెట్టిచాకిరీలో మగ్గిపోతున్న మహారాష్ట్రలోని కాత్‌కరీ తెగకు చెందిన మరో 42 మంది పిల్లలను రక్షించడానికి ప్రేరణనిచ్చింది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Mamta Pared

మమతా పరేద్ (1998-2022) జర్నలిస్ట్, 2018 PARI ఇంటర్న్. ఆమె పుణేలోని అబాసాహెబ్ గర్‌వారే కళాశాల నుండి జర్నలిజం, మాస్ కమ్యూనికేషన్‌లో మాస్టర్స్ డిగ్రీని పొందారు. ఆమె ఆదివాసీ జీవితాల గురించి, ముఖ్యంగా తన వర్లీ సముదాయం గురించి, వారి జీవనోపాధి, పోరాటాల గురించి నివేదించారు.

Editor

S. Senthalir

ఎస్. సెంథలిర్ ఒక విలేఖరి, పీపుళ్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా సహాయ సంపాదకురాలు. ఆమె 2020 PARI ఫెలో.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.