ఆకలితో ముందే చనిపోతే మమ్మల్ని సబ్బులేం కాపాడతాయి..
పాల్గర్ జిల్లాలోని కవాతేపాడ గ్రామంలో నివసిస్తున్న ఎన్నో ఆదివాసీ కుటుంబాలు నిర్మాణాలు జరిగే స్థలాల్లో రోజుకూలీలుగా జీవనం సాగిస్తుంటారు . ప్రస్తుతం ఈ కోవిడ్-19 లాక్ డౌన్ వలన అక్కడ పని అంతా ఆగిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్న కొద్దిపాటి డబ్బు, కోటా సరుకులు కూడా కరిగిపోతున్నాయి