కూనో-చిరుతల-కోసం-ఆదివాసుల-స్థానభ్రంశం

Sheopur, Madhya Pradesh

Apr 26, 2022

కూనో: చిరుతల కోసం ఆదివాసుల స్థానభ్రంశం

ఒక ఆఫ్రికా చిరుతపులి కోసం మధ్యప్రదేశ్ రాష్ట్రం, శివ్‌పుర్ జిల్లా, బాగ్చా గ్రామంలోని సహరియా ఆదివాసులను వారి ఆవాసాల నుండి బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారు – ఇది వారి జీవనోపాధికి నష్టం కలిగించే, పర్యావరణానికి హాని చేసే చర్య

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.