గుంటూరులో-గిట్టుబాటు-ధర-కోసం-రైతుల-ఎదురుచూపులు

Guntur, Andhra Pradesh

Sep 10, 2018

గుంటూరులో గిట్టుబాటు ధర కోసం రైతుల ఎదురుచూపులు

ఆంధ్ర ప్రదేశ్లో రైతులు లక్షలాది రూపాయల అప్పులు, పెట్టుబడుల తర్వాత మార్కెట్ యార్డులో అతి తక్కువ ధరలకు మాత్రమే కొనుగోళ్ళు జరిగేలా చూసే కమీషన్ ఏజెంట్ల కూటముల బారిన పడుతున్నారు. అమ్మకాలను డిజిటీకరణ చేసేందుకు ప్రభుత్వం చేసే ప్రయత్నాలు ఈ పరిస్థితిని ఏ మాత్రం మెరుగుపరచడం లేదు.

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Rahul Maganti

రాహుల్ మాగంటి విజయవాడ కేంద్రస్థానంగా పనిచేసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మరియు 2017 PARI ఫెలో.

Translator

UshaTuraga-Revelli

ఉషాతురగా-రేవెల్లిజర్నలిస్ట్, బ్రాడ్కాస్టర్, సామాజికకార్యకర్త, పరీవాలంటీర్...మనసుకినచ్చినపనిలోదూకేసేఔత్సాహికురాలు.