ఎమ్.ఎస్. స్వామినాథన్ రైతుల హృదయాల్లో ఎప్పటికీ జీవించే ఉంటారు
డా. ఎమ్.ఎస్. స్వామినాథన్, 1925-2023, భారతదేశపు అగ్రగామి వ్యవసాయ శాస్త్రవేత్త. వ్యవసాయిక పరిశోధన, విధానాలు, ప్రణాళికల వరకూ ఆయన చేసిన దోహదం విస్తరించింది. వ్యవసాయంలో పెరుగుదలను కేవలం ఉత్పత్తి పెరుగుదల ద్వారా కాక రైతుల ఆదాయంలో పెరుగుదలను బట్టి కొలవాలని ఆయన ప్రతిపాదించారు
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.