పోలీసులు-భయంతో-పరారయ్యారు

Hyderabad, Telangana

Aug 15, 2022

‘పోలీసులు భయంతో పరారయ్యారు’

వడిసెలలు, రైఫిళ్ళు చేతబట్టిన మల్లు స్వరాజ్యం నేతృత్వంలోని దళాలు, 1940ల కాలంలో వరంగల్లు ప్రాంతంలోని నిజామ్ మిలీషియాలో భయోత్పాతాన్ని రేకెత్తించాయి. 2022 మార్చిలో మరణించే వరకు, ఈ స్వాతంత్ర్య సమరయోధురాలు అన్యాయానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయాలని ఉద్బోధిస్తూనేవచ్చారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

PARI Team

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.