కనిపించే పని, కనిపించని మహిళలు: ఆన్లైన్ ఛాయాచిత్ర ప్రదర్శన
'కనిపించే పని, కనిపించని మహిళలు' అనే ఈ ప్రదర్శన, పూర్తిగా డిజిటలైజ్ చేయబడి, జాగ్రత్తగా ఎంపిక చేయబడిన నిశ్చల ఛాయాచిత్రాలతో కూడిన సృజనాత్మక ఆన్లైన్ ప్రదర్శన. బహుశా, ఇటువంటి ప్రదర్శనలలో ఇదే మొట్టమొదటి ప్రదర్శన కావొచ్చు
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.