అడవిలో-పుస్తక-ప్రపంచం

Idukki, Kerala

Oct 24, 2016

అడవిలో పుస్తక ప్రపంచం

ప్రపంచంలోనే అత్యంత సుదూ ర, నిర్జన ప్రాంతాల్లో నడిచే లైబ్రరీల్లో ఒకటి ఇది.  73 సంవత్సరాల పీవీ చిన్నతం బి ఈ లైబ్రరీని నడిపిస్తున్నారు. కేరళలోని ఇదుక్కి జిల్లాలో సుదూర అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న ఈ లైబ్రరీలో,  160 పుస్తకాలను పేదలైన ముతవాన్ గిరిజనులు క్రమం తప్పకుండా తీసుకుని వెళ్లి, చదివి, తిరిగి ఇస్తుంటారు.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.