no-one-listens-to-the-radio-anymore-te

Vaishali, Bihar

Feb 06, 2025

‘ఇక రేడియో వినేవారే లేరు!'

బిహార్‌లోని వైశాలి జిల్లాకు చెందిన ఒక వృద్ధ దళిత మహిళ బడ్జెట్‌ను ధనవంతుల ఆట అని నమ్ముతున్నారు. ఆమె ప్రభుత్వం నుండి కోరుకునేది ఒక క్రమమైన రాబడి

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Umesh Kumar Ray

స్వతంత్ర పాత్రికేయుడైన ఉమేశ్ కుమార్ రాయ్, తక్షశిల-PARIఈ సీనియర్ ఫెలోషిప్ (2025) పొందిన మొదటి వ్యక్తి. బిహార్‌కు చెందిన ఈయన అట్టడుగు వర్గాలకు చెందిన సముదాయాల గురించి రచనలు చేస్తారు. ఉమేశ్ 2022లో PARI ఫెలో.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.