i-once-voted-to-build-the-country-now-i-am-voting-to-save-it-te

Beed, Maharashtra

May 30, 2024

'నేను ఒకప్పుడు దేశ నిర్మాణం కోసం వోటేశాను... ఇప్పుడు దాన్ని రక్షించటం కోసం వోటేస్తున్నాను’

భారతదేశపు మొట్టమొదటి ఎన్నికలలో వోటేయడాన్ని ఖ్వాజా మొయీనుద్దీన్ (92) గుర్తుచేసుకున్నారు; ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో కూడా వోటేశారు. మహారాష్ట్రలోని బీడ్‌లో నివాసముండే ఆయన మన లౌకిక ప్రజాస్వామ్యం భూత, వర్తమాన, భవిష్యత్ కాలాల గురించి మాట్లాడారు

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Parth M.N.

పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్‌సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.

Editor

Priti David

ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.