వోటింగ్ సమీపిస్తుండగా పంజాబ్ రైతులకిది లెక్కలు తేల్చుకోవాల్సిన సమయం
2020లో, నిరసన తెలుపుతోన్న రైతులను దిల్లీలోకి ప్రవేశించకుండా పాశవిక బలప్రయోగంతో నిరోధించడాన్ని దేశం నివ్వెరపోయి చూసింది. ఈ రోజు పంజాబ్ ఎన్నికల ప్రచారంలో, రైతులు ఆ లెక్కలను అహింసా మార్గంలో తేల్చుకుంటున్నారు
గత రెండు దశాబ్దాలుగా పంజాబ్ వ్యవసాయ సంక్షోభాన్నీ, ప్రతిఘటనా ఉద్యమాల గురించి రాస్తోన్న విశ్వ భారతి చండీగఢ్కు చెందిన పాత్రికేయులు.
Editor
P. Sainath
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.