వీడియో చూడండి: మేం చచ్చేంతవరకూ మాకున్న పని ఇదొక్కటే

2019లో బకింగ్‌హామ్ కెనాల్ ప్రాంతంలో ప్రయణిస్తుండగా నేనామెను మొదటిసారిగా గమనించాను. ఒక గ్రీబ్ పక్షిలాగా ఆ కాలువలోకి దూకిన ఆమె, నీటి అడుగున ఈత కొట్టడంలో ఆమె చూపించిన నేర్పు నా దృష్టిని ఆకర్షించాయి. నదీగర్భంలో ఉండే గండ్ర ఇసుకలోకి తన చేతులను వేగంగా పోనిచ్చి, అక్కడ ఉన్న అందరికంటే కూడా వేగంగా ఆమె రొయ్యలను పట్టుకుంటారు.

గోవిందమ్మ వేలు తమిళనాడులో షెడ్యూల్డ్ తెగగా జాబితా చేయబడిన ఇరుళర్ సముదాయానికి చెందినవారు. ఆమె చిన్న బాలికగా ఉన్నప్పటి నుండి రొయ్యలను పట్టుకోవడానికి చెన్నై సమీపంలోని కొసస్తలైయాఱు నదిలో తిరుగుతూనేవున్నారు. ఇప్పుడు 70ల మలివయసులో చూపు మందగించి, గాయాలతో బాధపడుతున్నప్పటికీ, భయంకరమైన కుటుంబ ఆర్థిక పరిస్థితులు ఆమె ఈ పనిని కొనసాగించేలా బలవంతం చేస్తున్నాయి.

చెన్నై ఉత్తర భాగంలోని కొసస్తలైయాఱు నది పక్కనే ఉన్న బకింగ్‌హామ్ కాలువలో ఆమె తన పనిలో మునిగివుండగా నేనీ వీడియోను చిత్రీకరించాను. రొయ్యలను పట్టుకోవడానికి కాలువలోకి దూకుతూనే, మధ్య మధ్య తన జీవితం గురించీ, రొయ్యలను ఇలా పట్టుకోవటమే తనకు తెలిసిన ఏకైక విద్య ఎలా అయిందో దానిగురించీ ఆమె మాట్లాదుతున్నారు.

గోవిందమ్మ జీవితం గురించి మరింత తెలుసుకోవడానికి ఇక్కడ చదవండి.

అనువాదం: సుధామయి సత్తెనపల్లి

M. Palani Kumar

ಪಳನಿ ಕುಮಾರ್ ಅವರು ಪೀಪಲ್ಸ್ ಆರ್ಕೈವ್ ಆಫ್ ರೂರಲ್ ಇಂಡಿಯಾದ ಸ್ಟಾಫ್ ಫೋಟೋಗ್ರಾಫರ್. ದುಡಿಯುವ ವರ್ಗದ ಮಹಿಳೆಯರು ಮತ್ತು ಅಂಚಿನಲ್ಲಿರುವ ಜನರ ಬದುಕನ್ನು ದಾಖಲಿಸುವುದರಲ್ಲಿ ಅವರಿಗೆ ಆಸಕ್ತಿ. ಪಳನಿ 2021ರಲ್ಲಿ ಆಂಪ್ಲಿಫೈ ಅನುದಾನವನ್ನು ಮತ್ತು 2020ರಲ್ಲಿ ಸಮ್ಯಕ್ ದೃಷ್ಟಿ ಮತ್ತು ಫೋಟೋ ದಕ್ಷಿಣ ಏಷ್ಯಾ ಅನುದಾನವನ್ನು ಪಡೆದಿದ್ದಾರೆ. ಅವರು 2022ರಲ್ಲಿ ಮೊದಲ ದಯನಿತಾ ಸಿಂಗ್-ಪರಿ ಡಾಕ್ಯುಮೆಂಟರಿ ಫೋಟೋಗ್ರಫಿ ಪ್ರಶಸ್ತಿಯನ್ನು ಪಡೆದರು. ಪಳನಿ ತಮಿಳುನಾಡಿನ ಮ್ಯಾನ್ಯುವಲ್‌ ಸ್ಕ್ಯಾವೆಂಜಿಗ್‌ ಪದ್ಧತಿ ಕುರಿತು ಜಗತ್ತಿಗೆ ತಿಳಿಸಿ ಹೇಳಿದ "ಕಕ್ಕೂಸ್‌" ಎನ್ನುವ ತಮಿಳು ಸಾಕ್ಷ್ಯಚಿತ್ರಕ್ಕೆ ಛಾಯಾಗ್ರಾಹಕರಾಗಿ ಕೆಲಸ ಮಾಡಿದ್ದಾರೆ.

Other stories by M. Palani Kumar
Text Editor : Vishaka George

ವಿಶಾಖಾ ಜಾರ್ಜ್ ಪರಿಯಲ್ಲಿ ಹಿರಿಯ ಸಂಪಾದಕರಾಗಿದ್ದಾರೆ. ಅವರು ಜೀವನೋಪಾಯ ಮತ್ತು ಪರಿಸರ ಸಮಸ್ಯೆಗಳ ಬಗ್ಗೆ ವರದಿ ಮಾಡುತ್ತಾರೆ. ವಿಶಾಖಾ ಪರಿಯ ಸಾಮಾಜಿಕ ಮಾಧ್ಯಮ ಕಾರ್ಯಗಳ ಮುಖ್ಯಸ್ಥರಾಗಿದ್ದಾರೆ ಮತ್ತು ಪರಿಯ ಕಥೆಗಳನ್ನು ತರಗತಿಗೆ ತೆಗೆದುಕೊಂಡು ಹೋಗಲು ಮತ್ತು ವಿದ್ಯಾರ್ಥಿಗಳು ತಮ್ಮ ಸುತ್ತಲಿನ ಸಮಸ್ಯೆಗಳನ್ನು ದಾಖಲಿಸಲು ಸಹಾಯ ಮಾಡಲು ಎಜುಕೇಷನ್ ತಂಡದಲ್ಲಿ ಕೆಲಸ ಮಾಡುತ್ತಾರೆ.

Other stories by Vishaka George
Translator : Sudhamayi Sattenapalli

Sudhamayi Sattenapalli, is one of editors in Emaata Web magazine. She translated Mahasweta Devi's “Jhanseer Rani“ into Telugu.

Other stories by Sudhamayi Sattenapalli