ఉత్తరప్రదేశ్లో: ‘మేము హాస్పిటల్ బెడ్ కోసం వెతుకుతూనే ఉన్నాము’
కోవిడ్ -19 వలన ఆమె భర్త మరణించిన ఒక సంవత్సరం తర్వాత కూడా, ఉత్తరప్రదేశ్లోని అనితా సింగ్పై ఆ మహమ్మారి భారం ఎక్కువగానే ఉంది. ప్రజారోగ్య సంరక్షణ సంక్షోభం, ఆమె లాంటి చాలామందిని మరింత పేదవారిగా మార్చి, అప్పులపాలు చేసింది
పార్థ్ ఎం.ఎన్. 2017 PARI ఫెలో మరియు వివిధ వార్తా వెబ్సైట్ల కి స్వతంత్ర జర్నలిస్ట్ రిపోర్టర్ గా పని చేస్తున్నారు. ఆయన క్రికెట్ ను, ప్రయాణాలను ఇష్టపడతారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.