when-dalits-fight-to-reclaim-half-the-sky-te

Sangrur, Punjab

Sep 15, 2025

సగం ఆకాశాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు దళితులు పోరాడినప్పుడు...

162 గ్రామాల్లో 4,210 ఎకరాల పంచాయతీ భూమిని తిరిగి స్వాధీనం చేసుకున్న పంజాబ్ దళితులు, ఇప్పుడు 1972 భూ పరిమితి చట్టంలో నిర్దేశించిన పరిమితులను మించి, ఆధిపత్య కులాల ఆధీనంలో ఉన్న భూములను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Vishav Bharti

గత రెండు దశాబ్దాలుగా పంజాబ్ వ్యవసాయ సంక్షోభాన్నీ, ప్రతిఘటనా ఉద్యమాల గురించి రాస్తోన్న విశ్వ భారతి PARI సీనియర్ ఫెలో.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.