మేము-చెట్ల-పైకి-ఎక్కి-మా-ప్రాణాలను-రక్షించుకొన్నాము

South 24 Parganas, West Bengal

Jun 11, 2021

‘మేము చెట్ల పైకి ఎక్కి మా ప్రాణాలను రక్షించుకొన్నాము’

అంఫాన్ తూఫాను తరవాత ఒక సంవత్సరానికి, మే 26న సైక్లోన్ యాస్ సుందర్బన్ ను చుట్టుముట్టడంతో మౌసుని భూములు నీళ్లలో మునిగిపోయాయి. PARI ఆ ద్వీపానికి వెళ్లి, అక్కడి ప్రజలు, వారికి చేతనైనంతలో పాడైపోయిన వారి భూములని, జీవనోపాధిని బాగుచేసుకోవడానికి ప్రయత్నించడం చూసింది.

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Ritayan Mukherjee

ఋతాయన్ ముఖర్జీ కొల్‌కతాకు చెందిన ఫోటోగ్రాఫర్, PARI సీనియర్ ఫెలో. భారతదేశంలోని పశుపోషక మరియు సంచార సముదాయాల జీవితాలను డాక్యుమెంట్ చేసే దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌లో పని చేస్తున్నారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.