మీరు దళితులైతే, నివసించడానికి రాజస్థాన్ అంత మంచి ప్రదేశం కాదని గణాంకాలు చూపిస్తున్నాయి. కాని ఒక దళితుడు న్యాయాన్ని కోరినప్పుడు ఏం జరుగుతుంది? అతను లేదా ఆమె ఎదుర్కోవలసిన ప్రమాదాలు, ఒడుదుడుకులు, సుదీర్ఘమైన, ప్రయోజనంలేని ప్రక్రియలు ఏమిటి?
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
Translator
Akhila Pingali
అఖిల పింగళి విశాఖపట్నానికి చెందిన స్వతంత్ర అనువాదకురాలు, రచయిత్రి.