పైడిపాక-కుటుంబాలు-పది

West Godavari , Andhra Pradesh

Oct 08, 2022

పైడిపాక కుటుంబాలు పది

గోదావరి మీద నిర్మితమవుతోన్న పోలవరం ప్రాజెక్టు కారణంగా వందల గ్రామాలు కనుమరుగవబోతున్నాయి. ప్రభుత్వం నుంచి చట్టపరంగా తమకు అందవలసిన పునరావాస ప్యాకేజీనైనా యిప్పించాలని కోరుతూ పైడిపాక గ్రామానికి చెందిన పది కుటుంబాలు వూరు విడిచి వెళ్ళడానికి నిరాకరిస్తున్నాయి

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Rahul Maganti

రాహుల్ మాగంటి విజయవాడ కేంద్రస్థానంగా పనిచేసే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ మరియు 2017 PARI ఫెలో.

Editor

Sharmila Joshi

షర్మిలా జోషి పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియా మాజీ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్, రచయిత, అప్పుడప్పుడూ ఉపాధ్యాయురాలు కూడా.

Translator

K. Naveen Kumar

కె.నవీన్‌కుమార్, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురంలో సెరికల్చర్ అధికారిగా పనిచేస్తున్నారు. తెలుగు భాషకు చెందిన ఔత్సాహిక కవి, అనువాదకులు.