నీలగిరుల్లో స్త్రీల చేతుల్లో మురిసిన కుమ్మరి చక్రం
తమిళనాడులో నీలగిరి కోట తెగలో కేవలం స్త్రీలు మాత్రమే కుమ్మరి విద్యను పోషిస్తారు. ఆ కళకు మతంతో ఉన్న బలమైన మూలాలు దాన్నింకా సజీవంగా ఉంచుతున్నాయి. ఆ కళకు వాణిజ్య రంగులు అద్దే ప్రయత్నాల పై, సాంపద్రాయ ఉత్పత్తులలో మార్పులు తీసుకొచ్చే ప్రతిపాదనలపై చర్చ జరుగుతూనే వుంది.
ప్రీతి డేవిడ్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో జర్నలిస్ట్, PARI ఎడ్యుకేషన్ సంపాదకురాలు. ఆమె గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకీ, పాఠ్యాంశాల్లోకీ తీసుకురావడానికి అధ్యాపకులతోనూ; మన కాలపు సమస్యలను డాక్యుమెంట్ చేయడానికి యువతతోనూ కలిసి పనిచేస్తున్నారు.