101 సంవత్సరాల గణపతి పాటిల్ భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి తను అందించిన నిశ్శబ్ద సహకారాన్ని, 1947 తర్వాత మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా అభివృద్ధికి తాను అందించిన బహుమతిని గుర్తుచేసుకున్నాడు
పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.
Translator
Deepti
దీప్తి సామాజిక ఉద్యమకారిణి, ప్రశ్నించడాన్ని ఇష్టపడుతుంది