adivasis-in-panna-tiger-reserve-dammed-futures-te

Panna District, Madhya Pradesh

Nov 28, 2024

పన్నా టైగర్ పార్క్‌లో అగమ్యగోచరంగా మారిన ఆదివాసుల భవిష్యత్తు

మొదట పులుల కోసం స్థలం వదిలేందుకు వారిని అక్కడనుంచి తరలించారు. ఇప్పుడు కేన్-బేత్వా నదుల అనుసంధాన ప్రాజెక్టు అటవీ వాసుల భూమిని లాక్కుంటోంది. నష్టపరిహారం, ఆ ప్రదేశాన్ని వదిలిపోవాల్సిన తేదీలు, గమ్యస్థానం గురించి మళ్ళీ మళ్ళీ అనిశ్చితి నెలకొంటోంది

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

Priti David

PARI ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అయిన ప్రీతి డేవిడ్ అడవుల గురించీ, ఆదివాసుల గురించీ, జీవనోపాధుల గురించీ రాస్తారు. PARI విద్యా విభాగానికి కూడా నాయకత్వం వహిస్తోన్న ప్రీతి, గ్రామీణ సమస్యలను తరగతి గదిలోకి, పాఠ్యాంశాల్లోకి తీసుకురావడానికి పాఠశాలలతోనూ కళాశాలలతోనూ కలిసి పనిచేస్తున్నారు.

Editor

P. Sainath

పి సాయినాథ్ పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా వ్యవస్థాపక సంపాదకులు. ఆయన ఎన్నో దశాబ్దాలుగా గ్రామీణ విలేకరిగా పని చేస్తున్నారు; 'Everybody Loves a Good Drought', 'The Last Heroes: Foot Soldiers of Indian Freedom' అనే పుస్తకాలను రాశారు.

Translator

Sudhamayi Sattenapalli

సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.