తమిళనాడులోని క్రిష్ణగిరి వద్ద ఒక బాణాసంచా గిడ్డంగిలో జరిగిన టపాసుల పేలుడులో ఎనిమిదిమంది పిల్లలు మరణించిన దిగ్భ్రాంతికరమైన సంఘటన తర్వాత ఒక గ్రామం నిశ్శబ్దంలో మునిగిపోయింది. దీపావళికి ఒక నెల ముందు, సన్నిహిత మిత్రులైన ఎనిమిదిమంది దళిత యువకులు, కుటుంబపు అప్పులు తీర్చడానికి, కళాశాల ఫీజులు చెల్లించడానికి, ఇంకా ఇతర ముఖ్యమైన ఖర్చులను గడుపుకోవడానికి డబ్బు సంపాదించవచ్చనే ఆశతో ఈ పనికి వెళ్ళారు
ఎమ్. పళని కుమార్ పీపుల్స్ ఆర్కైవ్ ఆఫ్ రూరల్ ఇండియాలో స్టాఫ్ ఫోటోగ్రాఫర్. శ్రామికవర్గ మహిళల జీవితాలనూ, అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలనూ డాక్యుమెంట్ చేయడంలో ఆయనకు ఆసక్తి ఉంది.
యాంప్లిఫై గ్రాంట్ను 2021లోనూ, సమ్యక్ దృష్టి, ఫోటో సౌత్ ఏసియా గ్రాంట్ను 2020లోనూ పళని అందుకున్నారు. ఆయన 2022లో మొదటి దయానితా సింగ్-PARI డాక్యుమెంటరీ ఫోటోగ్రఫీ అవార్డును అందుకున్నారు. తమిళనాడులో అమలులో ఉన్న మాన్యువల్ స్కావెంజింగ్ పద్ధతిని బహిర్గతం చేసిన 'కక్కూస్' (మరుగుదొడ్డి) అనే తమిళ భాషా డాక్యుమెంటరీ చిత్రానికి పళని సినిమాటోగ్రాఫర్గా కూడా పనిచేశారు.
See more stories
Editor
Kavitha Muralidharan
చెన్నై లో నివసించే కవిత స్వతంత్య్ర సంపాదకురాలు , అనువాదకురాలు. ఆమె ఇంతకు ముందు ‘ఇండియా టుడే’(తమిళ్) లో సంపాదకురాలిగా , దానికి ముందు రిపోర్టింగ్ సెక్షన్ హెడ్ గ్గా ‘ది హిందూ’ (తమిళ్)లో పని చేశారు. ఆమె PARI లో స్వచ్చందంగా పనిచేస్తున్నారు.
See more stories
Translator
Sudhamayi Sattenapalli
సుధామయి సత్తెనపల్లి, ఈమాట అంతర్జాల సాహిత్య పత్రికకు ఒక సంపాదకురాలు. మహాశ్వేతాదేవి "ఝాన్సీర్ రాణి "ని తెలుగులోకి అనువదించారు.