సేద్యం-చేయడానికి-రైతులకు-డబ్బు-కావాలి

Chittoor, Andhra Pradesh

Jul 09, 2021

సేద్యం చేయడానికి రైతులకు డబ్బు కావాలి’

రెండేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో చిత్తూర్, వైస్సార్ జిల్లాలోని చెరుకు రైతులు, షుగర్ ఫ్యాక్టరీల నుండి బకాయి ఉన్న చెల్లింపులు వస్తాయేమో అని ఎదురు చూస్తున్నారు. ఈలోగా చాలామంది అప్పులపాలయ్యారు.

Translator

Aparna Thota

Want to republish this article? Please write to [email protected] with a cc to [email protected]

Author

G. Ram Mohan

స్వచ్చంద విలేఖరిగా పనిచేస్తోన్న జి రామ్మోహన్ తిరుపతిలో ఉంటారు. ఈయన విద్య, వ్యవసాయం, ఆరోగ్యం పై నివేదికలు రాస్తుంటారు.

Translator

Aparna Thota

హైదరాబాద్ వాసి అయిన అపర్ణ తోట రచయిత్రి (తెలుగు & ఇంగ్లీష్) ఆమె రచనలు ‘పూర్ణ’, ‘బోల్డ్ అండ్ బ్యూటిఫుల్’ గా ప్రచురితమయ్యాయి.