నోట్ల-రద్దు-చిటికెడు-పురుగులమందు-కలిపిన-కూర

Siddipet, Telangana

Jun 04, 2022

నోట్ల రద్దు, చిటికెడు పురుగులమందు కలిపిన కూర...

చలామణిలో ఉన్న 86 శాతం నోట్లను ప్రభుత్వం రద్దు చేయడంతో, తన భూమిని అమ్మి అప్పులు తీర్చాలనుకున్నబాలయ్య ప్రయత్నాలు విఫలమయ్యాయి; దాంతో, తెలంగాణలోని ధర్మారం గ్రామానికి చెందిన వర్ద బాలయ్య తన కుటుంబానికి విషం కలిపిన ఆహారాన్ని తినిపించి, తాను ఆత్మహత్య చేసుకున్నారు

Want to republish this article? Please write to zahra@ruralindiaonline.org with a cc to namita@ruralindiaonline.org

Author

Rahul M.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ నగరంలో ఉండే రాహుల్ ఎం. ఒక స్వచ్చంధ పాత్రికేయుడు. ఇతను 2017 PARI ఫెలో.

Translator

Y. Krishna Jyothi

కృష్ణ జ్యోతికి సబ్ ఎడిటర్ గా, ఫీచర్స్ రైటర్ గా పన్నెండేళ్ల అనుభవం ఉంది. ఇప్పుడు ఆమె ఒక బ్లాగర్.